← Back to news

భీమదేవరపల్లి మండల కమిటీ ఏర్పాటు

By rajinikanth nagilla· 4d ago· Bheemadevarpalle, Bheemadevarpalli, Hanumakonda
భీమదేవరపల్లి మండల కమిటీ ఏర్పాటు

ఎమ్మార్పీఎస్ భీమదేవరపల్లి మండల నూతన కమిటీని ఏర్పాటు చేసింది. ముల్కనూరులోని విశ్వశాంతి హైస్కూల్‌లో ఎమ్మార్పీఎస్, అనుబంధ సంఘాల సమావేశం నిర్వహించారు. సమావేశానికి జిల్లా ఇన్‌చార్జి వెంకటేశ్వరరావు మాదిగ, జిల్లా కో-ఇన్‌చార్జి తనుగుల విజయ్ మాదిగ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. భీమదేవరపల్లి మండల అధ్యక్షుడిగా వేల్పుల ప్రశాంత్ మాదిగ, అధికార ప్రతినిధిగా మాడుగుల ప్రణయ్‌దేవ్, ప్రధాన కార్యదర్శిగా మిట్టపల్లి రమేష్, ఉపాధ్యక్షులుగా ఎర్రబెల్లి దిలీప్ ఎన్నికయ్యారు.

More in Local