GenZ మాట వినండి- సుప్రీంకోర్టు ఆర్డర్

NEET-UG పేపర్ లీక్ ప్రొటెస్ట్స్ చేస్తున్న స్టూడెంట్స్పై కఠిన చర్యలు తీసుకోవద్దని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆగస్టు 5న జరిగిన విచారణలో చీఫ్ జస్టిస్ సూర్య కాంత్ మాట్లాడుతూ.. యూత్ను అణచివేయడం కంటే వారితో మాట్లాడి కామ్ చేయడమే మంచి మార్గమని అన్నారు. యువత ఆందోళనలను ఓపికగా వినాలని, వారికి రీజనింగ్తో నచ్చజెప్పడమే పవర్ఫుల్ సొల్యూషన్ అని ప్రభుత్వానికి సూచించారు. ఈ సిట్యుయేషన్ను ఎలా హ్యాండిల్ చేయాలో గవర్నమెంట్కి బాగా తెలుసని కోర్టు స్పష్టం చేసింది.



