← Back to news

దక్షిణాది అభివృద్ధికి సమన్వయమే కీలకం: చంద్రబాబు

By epuri rajaratnam· 20 Aug 2026
దక్షిణాది అభివృద్ధికి సమన్వయమే కీలకం: చంద్రబాబు

AP: సదరన్‌ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో సీఎం చంద్రబాబు దక్షిణాది రాష్ట్రాల సమగ్రాభివృద్ధిపై పలు ప్రతిపాదనలు చేశారు. ఏపీ–కర్ణాటక–తమిళనాడు అనుసంధానంతో బుల్లెట్‌ ట్రైన్‌ కారిడార్‌, ఉమ్మడి లాజిస్టిక్స్‌ నెట్‌వర్క్‌ ఏర్పాటు చేయాల ని సూచించారు. గోదావరి–కావేరి నదుల అనుసంధా నం, విద్యుత్‌ గ్రిడ్‌ అనుసంధానం, విభజన సమస్యల పరిష్కారానికి కేంద్రం వేగంగా చర్యలు తీసుకోవాలని కోరారు.

దక్షిణాది అభివృద్ధికి సమన్వయమే కీలకం: చంద్రబాబు
దక్షిణాది అభివృద్ధికి సమన్వయమే కీలకం: చంద్రబాబు

More in Local