← Back to news

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్

By aravinda nyayapati· 18 Apr 2026· Hyderabad
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. 2 శాతం డీఏ పెంచాలని నిర్ణయించింది. కేంద్ర కేబినెట్ దీనికి ఆమోద ముద్ర వేసింది. ఆరు నెలలకి ఒకసారి ప్రభుత్వం డీఏని సవరిస్తుంది. ప్రతీ ఏడాది జనవరి, జులైలో ఈ పెంపు ఉంటుంది. ఈ సారి జనవరిలో పెంపు ప్రకటన రాకపోవడంతో ఇప్పటికే ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది.

More in Local