అమిత్ షాకి ఆ ధైర్యం లేదు- రాహుల్ గాంధీ
స్టూడెంట్స్ ప్రొటెస్ట్ లో పార్టిసిపేట్ చేసిన బాధితులతో ఢిల్లీలో మీట్ అయిన రాహుల్ గాంధీ, ప్రెస్ ముందు కేంద్ర ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. ఈ యువత చూపించిన ధైర్యాన్ని అభినందిస్తూ, మోదీ, అమిత్షాలకు ప్రెస్ను ఫేస్ చేసే ధైర్యం లేదని విమర్శించారు. నిరసనకారులపై జరిగిన హింస, పెల్లెట్ గన్ కాల్పులకు హోంమంత్రి అమిత్షానే కారణమని, పబ్లిక్గా మాట్లాడే డీసెన్సీ కూడా ఆయనకు లేదని, ఈ ఫెయిల్యూర్ కి హోంశాఖే పూర్తి బాధ్యత వహించాలని రాహుల్ డిమాండ్ చేశారు.



