← Back to news

రాజస్థాన్ ఆయిల్ రిఫైనరీలో ఫైర్ యాక్సిడెంట్ !!

By DS· 20 Apr 2026· visakhapatnam
రాజస్థాన్ ఆయిల్ రిఫైనరీలో ఫైర్ యాక్సిడెంట్ !!

రాజస్థాన్ బలోత్రాలోని పచ్ పద్ర ఆయిల్ రిఫైనరీ ప్రారంభోత్సవానికి ముందే అగ్ని ప్రమాదానికి లోనయింది. అతి త్వరలో ప్రధాని మోడీ చేతుల మీదుగా ఓపెన్ కావాల్సిన ఈ రిఫైనరీలో ఫైర్ యాక్సిడెంట్ అయ్యింది. దట్టమైన పొగలతో ఆప్రాంతం నిండిపోయింది. అయితే ఎలాంటి ప్రాణ నష్టమూ జరగలేదు.రాజస్థాన్ ప్రభుత్వం, హెచ్ పిసీఎల్ కంపెనీల భాగస్వామ్యంతో ఈ గ్రీన్ ఫీల్డ్ ఆయిల్ రిఫైనరీ కమ్ పెట్రో కెమికల్ ప్రాజెక్టు పని చేస్తుంది. ఈ నేపధ్యంలో ప్రధాని ప్రారంభోత్సవాన్ని వాయిదా వేశారు.

More in Local