← Back to news

యాక్సిస్ బ్యాంక్ ఆధ్వర్యంలో పోటీలు

By Mallikarjuna Akula· 16 Aug 2026
యాక్సిస్ బ్యాంక్ ఆధ్వర్యంలో పోటీలు

TG: మహబూబ్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 'యాక్సిస్ బ్యాంక్' ఆధ్వర్యంలో సంగీతం, నాట్యం, పాటల పోటీలు ఉత్సాహంగా జరిగాయి. ఈ వేడుకకు మేయర్ గుమ్మాల మమత శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గెలుపొందిన విజేతలకు బహుమతులు అందించారు. కార్యక్రమంలో యాక్సిస్ బ్యాంక్ మేనేజర్లు, ఉద్యోగులు, పిల్లల తల్లిదండ్రులు, డాన్స్ టీచర్లు పాల్గొన్నారు.

More in Local