← Back to news

నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్‌ను ప్రకటించిన CJP

By Mahesh· 7 Aug 2026
నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్‌ను ప్రకటించిన CJP

కాక్రోచ్ జనతా పార్టీ(CJP) నిన్న తన తొలి నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ లిస్టును ప్రకటించింది. పార్టీ బలోపేతం దిశగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ తెలిపింది. 'ఎక్స్‌'లో చేసిన పోస్టులో తమ యాక్షన్ ప్లాన్ అమలుకు నేషనల్ కమిటీ తొలి లీడర్‌షిప్ లిస్టును అప్రూవ్ చేసింది. పార్టీ ఫౌండర్ అభిజీత్ దీప్కే నేషనల్ కన్వీనర్‌గా ఉండగా, అశుతోష్ రంకా, సౌరవ్ దాస్ కో-కన్వీనర్లుగా బాధ్యతలు చేపట్టారు. జాతీయ వర్కింగ్ కమిటీ మెంబర్స్ వయసులను కూడా పార్టీ ప్రత్యేకంగా వెల్లడించడం విశేషంగా నిలిచింది.

More in Politics