విద్యుత్ ఉద్యోగులు JAC ఆధ్యర్యంలో మహాధర్నా పోస్టర్స్ విడుదల

TG: తెలంగాణ పవర్ ఎంప్లాయ్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్యర్యంలో చలో విద్యుత్ సౌదా మహా ధర్నా పోస్టర్ని నాగర్ కర్నూల్ సర్కిల్ ఆవరణలో విద్యుత్ ఉద్యోగులు JAC ఆధ్యర్యంలో విడుదల చేసారు. ఉద్యోగులు ఆర్టిజన్లు, పెన్సన్కు సంబంధిన PRC-2026 వేతన కమిటీని వెంటనే ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. యాదాద్రి టర్నల్ పవర్ ప్లాంట్ని ప్రెవేట్పరం చెయ్యవద్దని అన్నారు, ఆర్టిజన్ల APSEB రూల్స్ వర్తింపచేయాలని డిమాండ్ చేశారు. 1999 నుండి 2004 బ్యాచ్ ఉద్యోగులకు EPF to GPF అమలు చేయాలని కోరారు.



